మానవ దేహమే దేవాలయమని వేదాలు ఘోషిస్తున్నా.. బాహ్య అలంకారాలకు ప్రాధాన్యతనిస్తూ అంతరాత్మను మరిచిపోతున్న ప్రస్తుత సమాజ తీరుపై ప్రముఖ రచయిత్రి, మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి గారు తన కలం ద్వారా భక్తి పుష్పాంజలి...
మానవ దేహమే దేవాలయమని వేదాలు ఘోషిస్తున్నా.. బాహ్య అలంకారాలకు ప్రాధాన్యతనిస్తూ అంతరాత్మను మరిచిపోతున్న ప్రస్తుత సమాజ తీరుపై ప్రముఖ రచయిత్రి, మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి గారు...
కొన్ని మాటలు కాలంతో పాటు మాయమైపోవు…అవి జ్ఞాపకాలుగా మనసు మూలల్లో నిశ్శబ్దంగా మిగిలిపోతాయి. “కాలం చెల్లిన మాటలు” అనే ఈ భావ కవితలో రచయిత్రి అనూశ్రీ, గతపు మధురానుభూతులను ఎంతో హృదయానికి హత్తుకునేలా...
కూతురి త్యాగం.. నాన్న గుండె కోత.. సమాజపు కట్టుబాట్లపై మంజుల పత్తిపాటి సంధించిన అక్షరాయుధం!
ఆడపిల్ల అంటే కేవలం ఒక ఇంటి పేరు మార్చుకుని, మరో ఇంటికి దీపమై వెలిగే జ్యోతి మాత్రమే కాదు....